Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కసారి పిల్లలతో మాట్లాడుదాం అన్నారు, జయప్రకాష్ భార్య రాజ్యలక్ష్మి

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (22:42 IST)
రాజ్యం.. కొడుకు, కోడలు, పిల్లలతో మాట్లాడాలి. వారు కరోనాతో ఇబ్బంది పడుతున్నారు కదా. మనం నేరుగా వెళ్ళి చూడకపోయినా వారితో ఫోన్లో మాట్లాడుదాం. ఒక్కసారి ఫోన్ చేస్తావా అన్నారు. ఇప్పుడు సమయం తెల్లవారుజామున 3.30 నిద్ర లేచి ఉండరు.
 
ఆరు గంటలకు చేద్దామండి అని చెప్పాను. సరే నేను బాత్రూంకి వెళ్ళివస్తానన్నారు. అంతే అక్కడే చనిపోయారు. నేను డాక్టర్‌కి ఫోన్ చేశాను. ఆయన వచ్చారు. అమ్మా.. చనిపోయారు అని చెప్పారు. ఇంతకుముందు హృద్రోగ్ర సమస్య అయితే ఉండేది. 
 
స్టంట్ కూడా వేయించారు. గత వారమే ఆసుపత్రికి వెళ్ళొచ్చాం. అంతా బాగుందని చెప్పారు. డాక్టర్ చాక్లెట్లు నవలమని చెప్పారు. అంతే, ఇంక బాగుంది వెళ్ళిపో అన్నారు. అలా ఇంటికి వచ్చేశాము. కానీ ఉన్నట్లుండి నా భర్త చనిపోతాడని అస్సలు నేను ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు జయప్రకాష్ రెడ్డి భార్య. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: వైఎస్ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు

అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి భూమిపూజ.. ఎక్కడినుంచైనా గెలుస్తా! (video)

stray dogs ఆ 3 లక్షల వీధి కుక్కల్ని చంపేస్తారా? బోరుమని ఏడ్చిన నటి సదా (video)

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి పోటెత్తిన వరద, బుడమేరు పరిస్థితి ఏంటి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments