Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ అన్నాత్తే చిత్రానికి వెళ్లి ఆదమరిచి నిద్రపోయామంటున్న రజినీ ఫ్యాన్స్

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (12:55 IST)
ఈ దీపావళికి తమిళనాడులో కోవిడ్ తర్వాత థియేటర్లలో భారీగా విడుదలైన చిత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తె. ఈ చిత్రం చూసిన రజినీ ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. సినిమాకు వెళ్లిన పావుగంటలోనే తమకు నిద్ర ముంచుకొచ్చేస్తోందనీ, సినిమా ఎప్పుడు అయిపోతుందా అని ఎదురుచూసామని అంటున్నారు.
 
కొంతమంది.. ఇంటర్వెల్ గంట కొట్టగానే థియేటర్లో వుండలేక పారిపోయి వచ్చేస్తున్నామని అంటున్నారు. సిస్టర్ సెంటిమెంట్ అన్నారు కానీ ఎక్కడా కూడా లాజిక్ లేకుండా అతుకులు అంటించినట్లు సినిమా తీసారని అంటున్నారు. ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న తమకు తలైవా రజినీకాంత్ నుంచి ఇలాంటి చిత్రం వస్తుందని ఊహించలేదని అంటున్నారు.
 
కాగా ఈ చిత్రాన్ని రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వం వహించి తెరకెక్కించారు. రజనీకాంత్ సరసన నయనతార నటించింది. ఇంకా కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, ఖుష్బు సుందర్, మీనా నటించారు. కానీ ఎవ్వరి పాత్ర కూడా ఆకట్టుకునే రీతిలో లేదని అంటున్నారు ఫ్యాన్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments