Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ దర్శకుడు మలినేని గోపీచంద్‌కు సూపర్ స్టార్ ఫోన్‌ కాల్

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (11:53 IST)
టాలీవుడ్ దర్శకుడు మలినేని గోపీచంద్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి ఫోన్ కాల్ వెళ్లింది. ఈ విషయాన్ని గోపీచంద్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇటీవల బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో "వీరసింహారెడ్డి" చిత్రం వచ్చింది. ఇది ఘన విజయం సాధించింది. 
 
పైగా మంచి వసూళ్లను రాబట్టింది. బాలయ్య మాస్ అప్పీరెన్స్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని గోపీచంద్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ వీక్షించారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేనికి ఫోన్ చేసి అభినందించినట్టు దర్శకుడు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
"ఇది నాకు నమ్మలేని నిజం. సూపర్ స్టార్, తలైవర్ రజనీకాంత్ సార్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన "వీరసింహారెడ్డి" సినిమను చూశారు. ఆయనకు ఎంతో నచ్చింది. సినిమాను ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన భావోద్వేగం ఈ ప్రపంచంలో తనకు అన్నింటికంటే ఎక్కువ. థ్యాంక్యూ రజనీ సార్" అంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments