Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా దురదృష్టం... వారందరినీ కోల్పోతున్నాను : రాజేంద్రప్రసాద్

టాలీవుడ్ సీనియర్ హాస్య నటుడు గుండు హనుమంతరావు మృతిపై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గుండు భౌతికకాయానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన మాట్లాడుతూ, గుండుతో తన అనుబంధ

Webdunia
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (10:43 IST)
టాలీవుడ్ సీనియర్ హాస్య నటుడు గుండు హనుమంతరావు మృతిపై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గుండు భౌతికకాయానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన మాట్లాడుతూ, గుండుతో తన అనుబంధం ఎన్నటికీ మరిచిపోలేనిదన్నారు. యలోడు, పేకాట పాపారావు, హైహై నాయకా, కొబ్బరి బొండాం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తాము కలసి నటించామని, తాను హీరోగా చేసిన దాదాపు 50 సినిమాల్లో గుండు హనుమంతరావు నటించి మెప్పించారని అన్నారు. 
 
'నా దురదృష్టం... నాతో పాటు ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ వంటివానిని నేను కోల్పోయాను. ఇవాళ మరొక... నా సోదరుడి వంటి వాడిని కోల్పోయాను. అందరమూ వెళ్లిపోవాల్సిందే. ఇక్కడ ఎవరమూ పర్మినెంట్ కాదు. కాకపోతే... ఒక మనసుకు నచ్చిన వ్యక్తి గుండు హనుమంతరావు. నటుడిగా కన్నా మంచి వ్యక్తిగా నాకు తెలుసు' అని భావోద్వేగంతో మాట్లాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలో భయాందోళనలను సృష్టించిన ఇరాన్ సైనిక సామర్థ్యం

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

తర్వాతి కథనం
Show comments