Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్‌.ఆర్‌.ఆర్‌. త‌ర‌ఫున సాయం చేస్తామంటున్న రాజ‌మౌళి

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (17:06 IST)
Rajamouli twiter
ఒక గంట స‌మ‌యం క‌ఠిన‌మైది. ప్రామాణిక‌మైన స‌మాచారాన్ని అందించాల్సిన ఈ గంటలో మా బృందం తన పనిని చేస్తోంది. అంటూ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ట్వీట్ చేశాడు. త‌మ ఆర్‌.ఆర్‌.ఆర్‌. టీమ్ కోవిడ్ 19కు చెందిన స‌మ‌స్య‌ల‌ను త‌మ‌కు తెలియ‌జేస్తే అందుకు త‌గిన నివార‌ణ‌ను తెలియ‌జేస్తామ‌ని అంటున్నాడు.
 
ఇప్ప‌టికే ప‌లు స్వ‌చ్చంధ సంస్థ‌లు త‌గిన విధంగా ఏదోర‌కంగా కోవిడ్ నివార‌ణ‌కు ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటుంటే తాము కూడా అందులో ఓ భాగం అవుతున్నామ‌ని రాజ‌మౌళి త‌న ఆర్‌.ఆర్‌.ఆర్‌. టీమ్ ద్వారా తెలియ‌జేస్తున్నాడు.

కోవిడ్ స‌మ‌స్య‌ల‌పై కొంత సమాచారం పొందడానికి మరియు మీ చుట్టూ ఉన్నవారికి మేము సమన్వయం మరియు కొంత సహాయం అందించగలము. కరోనా బారిన పడిన వారు ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించవచ్చని, వారికి తగిన నివారణను చూపిస్తామని చెబుతోంది. తమ దగ్గరకు వచ్చే సమస్యలను దానిని పరిష్కరించే సంబంధిత వ్యక్తులకు, సంస్థలకు చేరవేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ట్విట్ట‌ర్ లో.ఆర్‌.ఆర్‌.మూవీని ఫాలో అవుతే సరికొత్త స‌మాచారం చూడ‌వ‌చ్చ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అల్పపీడన ప్రభావం- తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Nandamuri Balakrishna: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అవతారమెత్తిన బాలకృష్ణ (video)

బాలుడిని ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి.. అక్కడే హత్య.. వాడు మనిషేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments