Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలనాటి నటుడు రాజ్‌కపూర్ కుమార్తె కన్నుమూత

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (13:57 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన అలనాటి నటుడు రాజ్‌కపూర్ కుమార్తె, శ్వేతా బచ్చన్ అత్తయ్య అయిన రీతూ నంద అనారోగ్యంతో చనిపోయారు. ఆమె వయసు 71 యేళ్లు. గత కొన్నేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన ఆమె... మంగళవారం తెల్లవారుజామున చనిపోయారు. ఈ విషయాన్ని అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌ణ్‌బీర్ సోద‌రి రిద్దిమా క‌పూర్ వెల్లడించారు.
 
కాగా, రితూ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారంలో ఈమె ఒక రోజులో 17 వేల పాలసీలు చేయించిన రికార్డు ఉంది. ఆ తర్వాత ఎస్కార్ట్స్ గ్రూప్ ఛైర్మ‌న్ రాజ‌న్ నంద‌ని వివాహం చేసుకున్నారు. ఈయన 2018లో మ‌ర‌ణించారు. అత్యంత మృదుస్వ‌భావి అయిన ఆమె మ‌ర‌ణం మ‌మ్మ‌ల్ని ఎంతో బాధిస్తుంది. ఆమె ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అని రిద్ధిమా క‌పూర్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments