Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలనాటి నటుడు రాజ్‌కపూర్ కుమార్తె కన్నుమూత

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (13:57 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన అలనాటి నటుడు రాజ్‌కపూర్ కుమార్తె, శ్వేతా బచ్చన్ అత్తయ్య అయిన రీతూ నంద అనారోగ్యంతో చనిపోయారు. ఆమె వయసు 71 యేళ్లు. గత కొన్నేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన ఆమె... మంగళవారం తెల్లవారుజామున చనిపోయారు. ఈ విషయాన్ని అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌ణ్‌బీర్ సోద‌రి రిద్దిమా క‌పూర్ వెల్లడించారు.
 
కాగా, రితూ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారంలో ఈమె ఒక రోజులో 17 వేల పాలసీలు చేయించిన రికార్డు ఉంది. ఆ తర్వాత ఎస్కార్ట్స్ గ్రూప్ ఛైర్మ‌న్ రాజ‌న్ నంద‌ని వివాహం చేసుకున్నారు. ఈయన 2018లో మ‌ర‌ణించారు. అత్యంత మృదుస్వ‌భావి అయిన ఆమె మ‌ర‌ణం మ‌మ్మ‌ల్ని ఎంతో బాధిస్తుంది. ఆమె ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అని రిద్ధిమా క‌పూర్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments