కుమార స్వామి సతీమణి చేతిలో నాలుగు సినిమాలు

కర్ణాటక సీఎం కుమారస్వామి సతీమణి, ప్రముఖ నటి రాధికా కుమార స్వామి మళ్లీ సినిమాల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలు వున్నాయని తెలుస్తోంది. కాంట్రాక్ట్, రాజేంద్ర పొన్నప్ప, భైరదేవి, న

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (17:04 IST)
కర్ణాటక సీఎం కుమారస్వామి సతీమణి, ప్రముఖ నటి రాధికా కుమార స్వామి మళ్లీ సినిమాల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలు వున్నాయని తెలుస్తోంది. కాంట్రాక్ట్, రాజేంద్ర పొన్నప్ప, భైరదేవి, నిమగగి అనే పేరున్న సినిమాల్లో రాధికా కుమార స్వామి నటించనుందని సమాచారం. భైరదేవి చిత్రంలో రమేష్ అరవింద్ నటిస్తుండగా, కాంట్రాక్ట్‌లో అర్జున్ నటిస్తున్నాడు. 
 
కాగా.. రాధికా కుమారస్వామి 2002లో నీలమేఘ శ్యామతో కన్నడ సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. తొమ్మిదో తరగతి చదవగానే ఈ ఫీల్డులోకి వచ్చింది. 31 ఏళ్ల రాధిక 30కి పైగా సినిమాలలో నటించారు. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. 
 
రాధికా కుమారస్వామి చివరి చిత్రం ఈశ్వర్. 2015 తరువాత దాదాపు మూడు సంవత్సరాలు పాటు సినిమాలకు దూరంగా ఉంది. అయితే మళ్ళీ ఆమె సినిమాలో నటిచాలనుకుంటుంది. రీ ఎంట్రీలోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ వుంటుందని సినీ విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments