Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెర వెనుక చాలానే జరుగుతాయ్.. అవన్నీ బయటకురావు (video)

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (11:55 IST)
తెర వెనుక చాలా జరుగుతుంటాయనీ, అవన్నీ బయటకు రావని హీరో బాలకృష్ణ సరసన నటించిన హీరోయిన్ రాధికా ఆప్టే అన్నారు. చిత్రసీమలో జరుగుతున్న లైంగిక వేధింపులు మీటూ ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం తెల్సిందే. దీనిపై రాధికా ఆప్టే స్పందించారు. 
 
మీటూ ఉద్యమం తర్వాత చాలా మార్పు వస్తుందని తాను భావించానని, కానీ, ఎలాంటి మార్పులు రాలేదన్నారు. నిజానికి తెరవెనుక చాలా జరుగుతుంటాయనీ, అవన్నీ బయటకురావని చెప్పుకొచ్చరాు. ఇది ఎంతో నిరాశపరచే అంశమన్నారు. 
 
అదేవిధంగా సినీ ఇండ్రస్ట్రీలో పురుషులకు, స్త్రీలకు చెల్లించే పారితోషికాల విషయంలో ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. సమానత్వం అనేది ఇంకా రాలేదన్నారు. 'ఏ' సర్టిఫికెట్ సినిమాలలో నటించే నటీమణులకు... అదే తరహా సినిమాలలో నటించే హీరోలతో సమానమైన పారితోషికం ఇవ్వాల్సివుందన్నారు. 
 
'ఏ' సర్టిఫికెట్ సినిమాలో నటించే హీరోలు కోట్ల రూపాయల లబ్ధిపొందుతారని అన్నారు. వారికి అధిక పారితోషికం ఇవ్వాల్సిందే... అయితే వారితో పాటు మిగిలిన నటులు కూడా కష్టపడ్డారనేది గుర్తించాలన్నారు. కాగా, ఈమె బాలయ్య సరసన లెజెండ్, లయన్ వంటి చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే.
 

సంబంధిత వార్తలు

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం