Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది కానుకగా ఓటిటీలోకి రాధే శ్యామ్

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (09:33 IST)
ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్‌. ఈ నెల 11న థియేటర్లలో విడుదలైంది. త్వరలోనే ఓటిటీలోకి విడుదల కానుంది.
 
ఓటిటీ అమెజాన్‌ భారీ ధర పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 2న ఉగాది కానుకగా ఈ సినిమాను స్ట్రీమింగ్‌ కావొచ్చని భావిస్తున్నారు.
 
ఇకపోతే.. ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ మార్చి 11న విడుదలై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. 
 
యు.వి. క్రియేషన్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, వంశీ-ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం భాషల్లో విడుదలైంది. 
 
అయితే.. కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతోంది. తొలి రెండు రోజుల్లో 119 కోట్లు వసూలు చేసిన రాధేశ్యామ్.. మూడు రోజుల్లో 151 కోట్లు రాబట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ఘటన- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం-దేశం వారి వెంట నిలుస్తుంది

అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లో దోపిడీ

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణీకులున్నారు.. ఇంకా? (video)

Ahmedabad Plane Crash: ఏపీ వార్షిక విజయోత్సవాలు వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments