Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

దేవీ
శనివారం, 30 ఆగస్టు 2025 (19:28 IST)
Rachita Ram
లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక చిత్రం రాబోతోందని తమిళవర్గాలు చెబుతున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమాకు లోకేష్ దర్శకుడు. అందులో నటించిన కన్నడ నటి రచితా రామ్  విలన్ షేడ్‌లలో కనిపించింది. ఇప్పుడు ఆమె నాయికగా మారోబోందని తెలుస్తోంది. ఇందుకు సంబంధిన వార్తలు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది.
 
ధనుష్ తో కెప్టెన్ మిల్లర్, కీర్తి సురేష్ నటించిన సాణి కాయిధం చిత్రాలకు దర్శకత్వం చేసిన అరుణ్ మాథేశ్వరన్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభవార్త: కరెంట్ చార్జీలు తగ్గబోతున్నాయ్

చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లను విడదీయడం అసాధ్యం: పేర్ని నాని (video)

కాకినాడలోని ఆనంద నిలయం సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణానికి కోరమాండల్ ఇంటర్నేషనల్ చేయూత

Navratri Viral Videos: గర్బా ఉత్సవంలో ఆ దుస్తులేంటి? వీడియో వైరల్

Digital Book: డిజిటల్ పుస్తకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్.. వైకాపా మహిళా నేతపైనే ఫిర్యాదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

తర్వాతి కథనం
Show comments