Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పుష్ప" ట్రైలరుపై క్లారిటీ - డిసెంబరు 6న ఫిక్స్

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (12:19 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - కె.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర "పుష్ప". రష్మిక మందన్నా హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం తొలి భాగాన్ని డిసెంబరు 17వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే, ఈ చిత్రం ట్రైలర్ డిసెంబరు 6వ తేదీన విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తాజాగా వెల్లడించింది. 
 
ఎర్రచందన్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, 'పుష్ప'  ట్రైలర్ వేడుక దుబాయ్‌లో నిర్వహించేలా ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
ఇందులో మలయాళ నటుడు పహాద్ పాజిల్, సునీల్, యాంకర్ అనసూయలు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ప్రధాన విలన్ పాత్రలో హాస్య నటుడు సునీల్ నటిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇందులో వాస్తవమెంతో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments