Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప'రాజ్‌కు అనుకూలంగా టీ సర్కారు నిర్ణయం... 5వ ఆటకు ఓకే

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (17:20 IST)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కె.సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన "పుష్ప" చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రం విడుదల రోజు నుంచి రెండు వారాల పాటు ఐదు ఆటలు ప్రదర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీచేసింది. 
 
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. రష్మిక మందన్నా హీరోయిన్ కాగా, సమంత ఒక ఐటమ్ సాంగ్‌లో నటించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం కావడంతో దాదాపు రెండు వారాల పాటు ఐదు ఆటలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments