Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప' చిత్ర యూనిట్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం

Webdunia
బుధవారం, 31 మే 2023 (10:03 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "పుష్ప". గతంలో విడుదలైన తొలి భాగం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇపుడు రెండో భాగం తెరకెక్కుతుంది. అయితే, ఆ చిత్రం కోసం పని చేస్తున్న కొందరు ఆర్టిస్టులతో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. 
 
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా, నార్కట్ పల్లి వద్ద ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సును ఆర్టీసీ బస్సు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానికంగా ఉండే ఆస్పత్రికి తరలించారు. షూటింగ్ ముగించుకుని వస్తుండగా, ఈ ప్రమాదం సంభవించిందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ మారేడుపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెరుపు వేగంతో రోడ్డుపై యువకుడిని ఢీకొట్టిన బైక్, నడిపే వ్యక్తి మృతి (Video)

సకల వర్గాల ప్రజల మేలు కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూర్యారాధన

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments