Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్‌పై దాడి.. పునర్నవి నోరెత్తలేదే.. ఏమైంది? గ్యాప్ వచ్చిందా?

Webdunia
శనివారం, 7 మార్చి 2020 (10:23 IST)
బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య గ్యాప్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం రాహుల్‌పై జరిగిన దాడి ఘటన రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. పబ్‌లో ఈయనపై జరిగిన దాడి సంచలనంగా మారింది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి తనపై దాడి చేసాడంటూ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాడు రాహుల్. 
 
అయితే ఈ దాడి జరిగిన తర్వాత కచ్చితంగా పునర్నవి నుంచి ఏదైనా రియాక్షన్ వస్తుందేమో అని అందరూ ఊహించారు. కానీ కనీసం రియాక్షన్ కాదు కదా చిన్న సింపతీ స్టేట్‌మెంట్ కూడా రాలేదు. సోషల్ మీడియాలో కూడా ఎక్కడా స్పందించినట్లు దాఖలాలు అయితే కనిపించలేదు. 
 
ఇప్పటి వరకు అఫీషియల్‌గా రాహుల్ ఘటనపై పున్ను అయితే మాట్లాడలేదు.. నోరు విప్పలేదు. మరి స్నేహితుడు అన్నాక స్పందించాలి కదా అంటున్నారు నెటిజన్లు. కానీ పున్ను మాత్రం ఈ వ్యవహారంపై నోరెత్తలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments