Webdunia - Bharat's app for daily news and videos

Install App

థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కు అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
బుధవారం, 10 మే 2023 (09:10 IST)
ప్రముఖ కమెడియన్, థర్టీ ఇయర్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన నటుడు పృథ్విరాజ్‌ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటంతో ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రికి  తరలించి సెలైన్ ఎౕక్కించారు. అయితే, ఆస్పత్రిలో ఎందుకు చేరారన్న విషయంపై క్లారిటీ లేదు. 
 
పృథ్విరాజ్‌ను ఒక్కసారిగా ఆస్పత్రి బెడ్‌పై చూడగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కంగారుపడిపోయారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఆస్పత్రి పడకపై నుంచే పృథ్వీరాజ్ ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
 
"దర్శకుడిగా తొలిసారి ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాను. కొత్త రంగుల ప్రపంచం అనే మూవీకి మీ ఆదరణ కావాలి.ఈ నెల 26వ తేదీన పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం. సెలైన్‌తో ఉన్నా సినిమా గురించే ఆలోచిస్తున్నాం. మా కొత్త రంగుల ప్రపంచం సినిమాకు, మా బృందానికి మీ సపోర్టు ఉండాలి" అని ఆ వీడియోలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments