Webdunia - Bharat's app for daily news and videos

Install App

థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కు అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
బుధవారం, 10 మే 2023 (09:10 IST)
ప్రముఖ కమెడియన్, థర్టీ ఇయర్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన నటుడు పృథ్విరాజ్‌ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటంతో ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రికి  తరలించి సెలైన్ ఎౕక్కించారు. అయితే, ఆస్పత్రిలో ఎందుకు చేరారన్న విషయంపై క్లారిటీ లేదు. 
 
పృథ్విరాజ్‌ను ఒక్కసారిగా ఆస్పత్రి బెడ్‌పై చూడగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కంగారుపడిపోయారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఆస్పత్రి పడకపై నుంచే పృథ్వీరాజ్ ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
 
"దర్శకుడిగా తొలిసారి ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాను. కొత్త రంగుల ప్రపంచం అనే మూవీకి మీ ఆదరణ కావాలి.ఈ నెల 26వ తేదీన పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం. సెలైన్‌తో ఉన్నా సినిమా గురించే ఆలోచిస్తున్నాం. మా కొత్త రంగుల ప్రపంచం సినిమాకు, మా బృందానికి మీ సపోర్టు ఉండాలి" అని ఆ వీడియోలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉడతా భక్తిగా సమాజానికి సేవ చేస్తాను : నటుడు మోహన్‌బాబు

భారాస ఎమ్మెల్సీ కె.కవితకు మరోమారు షాక్.. కస్టడీ పొడగింపు!!

కలెక్టర్‌పై నోరు జారిన భారాస ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ... కొత్త నేరాల చట్టం కింద కేసు!! (Video)

మెగా డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పిన విద్యామంత్రి నారా లోకేశ్

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్డా!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments