Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దరిద్రం వదిలిపోయింది.. ఇక పట్టించుకోను.. జై పవన్.. పృథ్వీ

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2022 (22:00 IST)
కమెడియన్ పృథ్వీ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ మారారు. నిన్నటివరకు జగనన్న పార్టీ జండా మోసిన పృథ్వీ.. ఇప్పుడు జనసేనకు జై కొట్టారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.  
 
త్వరలోనే జనసేన పార్టీలో చేరుతున్నానని పృథ్వీ క్లారిటీ ఇచ్చారు. అధికారం ఉన్నా, లేకపోయినా… పవన్‌ కల్యాణ్‌ పేదలకు దగ్గరగా ఉంటారని కితాబిచ్చారు. అలాగే పవనే మా నాయకుడు, పెద్ద అని చెప్పుకొచ్చారు. ఇక వైసీపీకి మంగళం పాడేశాను. ఆ దరిద్రం అయిపోయింది, ఇక పట్టించుకోను. 
 
కరోనా వస్తే నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు అని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు పృథ్వీ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

తెలంగాణాలో తొలిసారి రికార్డు స్థాయి ధర పలికిన ఫ్యాన్సీ నంబర్!!

ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు

పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మలికా గార్గ్!!

తెలంగాణాకు శుభవార్త - జూన్ 5 -11 మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేశం!

బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత!!?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments