Webdunia - Bharat's app for daily news and videos

Install App

`సంకీర్తన` నిర్మాత మృతి

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (15:12 IST)
Gangayya
నాగార్జున, రమ్యకృష్ణ జంటగా న‌టించిన‌ 'సంకీర్తన' చిత్ర నిర్మాత డాక్టర్ యం. గంగయ్య మృతి చెందారు. బుధవారం రాజమండ్రిలో మ‌ర‌ణించిన‌ట్లు నిర్మాత‌ల మండ‌లి ప్ర‌క‌టించింది. ఈ సినిమా ద్వారా గీతాకృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చిన ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. దర్శకుడిగా గీతాకృష్ణకు మంచి పేరు రావడంతో పాటు ఆ తర్వాత ఆయన పలు భిన్నమైన చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించింది. ని

ర్మాత గంగయ్య మృతి పట్ల పలువురు నిర్మాతలు సంతాపం తెలియచేశారు. తెలుగు చ‌ల‌న‌చిత్ర నిర్మాత‌ల‌మండ‌లి ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని శ్ర‌ధ్దాంజ‌లి ఘ‌టించింది. ఆయ‌న అనారోగ్య కార‌ణంగా కొద్దిరోజులుగా ఆసుప్ర‌తిలో వున్నార‌ని ఛాంబ‌ర్ సంతాప‌సందేశంలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

జైలులో అఘోరీ ఏం చేస్తోంది?: శివయ్యకు రక్తంతో అభిషేకం-కాళీమాతకు పూజలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments