Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొరైస్వామికి రాజమౌళి నివాళి.. కన్నీటి పర్యంతమైన జక్కన్న

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (10:53 IST)
Rajamouli
సీనియర్ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ వి దొరైస్వామి పార్థివదేహానికి ఎస్ ఎస్ రాజమౌళి నివాళిలు అర్పించారు. సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన పార్థివ దేహాన్ని మంగళవారం ఉదయం 7 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ వద్దకు తీసుకు వచ్చారు. ఉదయం 7 గంటలకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి, కీరవాణి ఫిలింఛాంబర్ కు వచ్చి దొరస్వామిరాజు మృతదేహాం వద్ద నివాళులు అర్పించారు. 
 
నిర్మాత సి. అశ్వనీదత్, రాశి మూవీస్ నరసింహారావు, ఎం.ఎల్. కుమార్ చౌదరి, విజయేంద్ర ప్రసాద్ తదితరులు వచ్చి నివాళులు అర్పించారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించారు. తరువాత 11 గంటలకు ఫిల్మ్ నగర్ లో ఉన్న మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయి. కాగా ఎస్ ఎస్ రాజమౌళి అండ్ ఎన్టీఆర్ కాంబో లో తెరకెక్కిన సింహాద్రి సినిమాను వి దొరైస్వామి నిర్మించిన సంగతి మనకు తెలిసిందే. 
 
ఈ సందర్భంగా రాజమౌళి ఆ సినిమా తాలూకా రోజులు మరియు దొరైస్వామి తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీటిపర్యంతం అయ్యారు. అక్కడి వారికి కూడా కళ్ళు చెమర్చాయి. వెంటనే ఆయన RRR.. షూటింగ్ కోసం ఫిల్మ్ సిటీ వెళ్లారు. దొరస్వామి అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానం లో 12 గంటలకు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments