Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రవస్తి, నన్ను డైరెక్టుగా సునీత అన్నావు కనుక మాట్లాడాల్సి వస్తోంది: సింగర్ సునీత

ఐవీఆర్
మంగళవారం, 22 ఏప్రియల్ 2025 (18:01 IST)
పాడుతా తీయగా కార్యక్రమంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కీరవాణి, సునీత, చంద్రబోస్ లపై సింగర్ ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలు నేపధ్యంలో గాయని సునీత ఓ వీడియో విడుదల చేసారు. అందులో ఆమె మాట్లాడుతూ... '' రకరకాల ఛానళ్లలో రకరకాల వార్తలు వచ్చాయి. ప్రవస్తి ఎక్స్‌పోజ్ చేయడానికి ప్రయత్నించింది. డైరెక్టుగా సునీత అని మాట్లాడింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. అందరిలాగే ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దుగా పాడారు అని చెప్పేవాళ్లం. ఎవరు బాగా పాడితే ఆ పాట మాధుర్యంలో కరిగిపోయేవాళ్లం.
 
మా గురించి చర్చించే స్థాయికి వెళ్లావంటే అసంతృప్తిగా వుంది. సింగర్ పాటల సెలక్షన్ విషయంలో ఆయా ఛానళ్లకు రిస్ట్రెక్షన్స్ వుంటాయి. అన్ని పాటలకు అనుమతి వుండదు. పాల్గొనేవారు పాడదల్చుకున్న పాటలకు అనుమతి లేకపోతే పార్టిసిపెంట్స్‌కు నచ్చచెబుతారు. మేము ఎవరికీ వ్యతిరేకంగా వుండము, ఎవరి జీవితాలో నాశనం అయితే చూడాలని కోరుకోము.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments