Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో మ‌కాం పెడుతున్న ప్ర‌భాస్‌!

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (22:52 IST)
Prabhas Raju
అవునండి. ప్ర‌భాస్ ముంబైకి మ‌కాం మార్చేస్తున్నాడు. ఆ అంటే ఊ. అంటే ముంబై వెళ్ళాల్సి వ‌స్తుందట‌. అలాగ‌ని అనుష్క కోసం అనుకుంటే పొర‌పాటే. బాహుబ‌లి త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యాడు క‌దా. ఆ సినిమా టైంలోనే మోడిని కూడా కృష్ణంరాజుతో క‌లిసి వ‌చ్చాడు. దాంతో ప్ర‌భాస్‌కు బాలీవుడ్‌లో ఆఫ‌ర్లు వ‌చ్చిప‌డుతున్నాయి. తాజాగా ఆదిపురుష్ సినిమా బాలీవుడ్ నిర్మాత‌లే తీస్తున్నారు. అది కూడా హిందీలోనే కానీ తెలుగులో డ‌బ్ అవుతుంది. ప్ర‌భాస్ వున్నాడుకాబ‌ట్టి తెలుగు సినిమా అనుకుంటే పొర‌పాటే.

ఇదిలా వుండ‌గా, బాలీవుడ్ నుంచి వ‌చ్చిన హీరోయిన్లు ఇక్క‌డ బిజీగా మార‌డంతో హైద‌రాబాద్‌లో సొంత ఇల్లు కొనేసుకుంటున్నారు. అందులో అనుష్క కూడా మొద‌ట జూబ్లీహిల్స్‌లోనే కొనేసింది. అప్ప‌టికీ ప్ర‌భాస్‌తో స‌న్నిహితంగా వుండేది. తాజా స‌మాచారం ప్ర‌కారం ముంబైలో ఎక్కువ భాగం త‌న సినిమాలు షూటింగ్ జ‌ర‌గ‌డంతోపాటు డ‌బ్బింగ్ వంటి ప‌నుల‌కు ముంబై త‌ర‌చూ వెళ్ళాల్సిరావ‌డంతో ప్ర‌భాస్ అక్క‌డే స్వంత ఇల్లును కొనుగోలుచేసే ప‌నిలో వున్నాడు. ఇందుకు ఆయ‌న సోద‌రుడు ద‌గ్గ‌రుండి ప‌నులు చూసుకుంటున్నాడు. ఈ విష‌యంలో ఆదిపురుష్ నిర్మాత‌ల్లో ఒక‌రైన భూషణ్ కుమార్‌ ప్ర‌భాస్‌కు ఇల్లు చూసే బాధ్యత ఆయ‌నే తీసుకున్నాడ‌ట‌. అది ఎన్ని కోట్లు ఖ‌రీదు చేస్తుందో త్వ‌ర‌లో తెలియ‌నుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాత్రి బోయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది, తెల్లారేసరికి శవమై కనబడింది, ఏమైంది?

Madhya Pradesh: ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్, లైబ్రేరియన్‌.. ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు..(video)

వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్‌లోనే కానిచ్చేశాడు.. (Video)

జస్ట్.. 4 రోజుల్లో పాకిస్థాన్ ఫినిష్.. కరాచీలో గురుకులాలు నిర్మించాల్సి వస్తుంది : రాందేవ్ బాబా

A Raja: డీఎంకే ఎంపీ ఎ రాజాకు తప్పిన పెను ప్రమాదం.. ఆ లైటు ఎంపీపై పడివుంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments