Webdunia - Bharat's app for daily news and videos

Install App

"రాధేశ్యామ్" విడుదల వాయిదా? దర్శకుడు రాధాకృష్ణకుమార్ ట్వీట్ వైరల్

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (12:31 IST)
ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ "రాధేశ్యామ్". ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సివుంది. అయితే, ఈ చిత్రం విడుదల వాయిదాపడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై దర్శకుడు రాధాకృష్ణకుమార్ చేసిన ట్వీట్ ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
"సమయాలు కఠినమైనవి. హృదయాలు బలహీనంగా ఉంటాయి. మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా... మన ఆశలు ఎల్లపుడూ ఉన్నతంగా ఉంటాయి. సురక్షితంగా ఉండండి.. ఉన్నతంగా ఉండండి... టీమ్ రాధేశ్యామ్" అంటూ ట్వీట్ చేశారు. 
 
అంటే ఈ ట్వీట్ రాధేశ్యామ్ చిత్రం వాయిదాపడుతుందన్న సందేశాన్ని తెలిపేలా వుంది. ఇక ఇదే విషయాన్ని దర్శకుడు వద్ద ప్రస్తావించగా, అలాంటిదేమైనా ఉంటే ఖచ్చితంగా ప్రకటిస్తాం అని ముక్తసరిగా సమాధానమిచ్చారేగానీ, స్పష్టం చేయకపోవడం గమనార్హం. అంటే రాధేశ్యామ్ ఖచ్చితంగా వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments