Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలో ప్రభాస్ - పూజా హెగ్డేల "రాధేశ్యామ్"?

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (08:23 IST)
ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం "రాధేశ్యామ్". పూజా హెగ్డే హీరోయిన్. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ ప్రేమ కావ్యం సంక్రాంతి పండుగకు విడుదల కావాల్సివుంది. కానీ, కరోనా వైరస్ కారణంగా విడుదలను వాయిదావేశారు. రూ.350 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం ఒక రొమాంటిక్ ప్రేమకథ. తాను మనసిచ్చిన ఒక అమ్మాయి జాతకమేమిటో తెలిసిన హీరో, ఆమెను దక్కించుకోవడానికి చేసిన సాహసమే ఈ చిత్రం కథ. 
 
సంక్రాంతి తర్వాత విడుదల చేసేలా ప్లాన్ చేశారు. కానీ, కరోనా తీవ్రత పెరుగుతూ వెళుతుండటంతో ఈ చిత్రాన్ని మరికొంత కాలం వాయాదా వేసేందుకు నిర్మాతలు సాహసం చేయడం లేదు. అప్పటికీ వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే, ఈ విషయాన్ని నిర్మాణ సంస్థల యూపీ క్రియేషన్స్, టి.సిరీస్, గోపికృష్ణ మూవీస్‌లు అధికారికంగా వెల్లడించాల్సివుంది. 

సంబంధిత వార్తలు

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments