Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలో ప్రభాస్ - పూజా హెగ్డేల "రాధేశ్యామ్"?

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (08:23 IST)
ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం "రాధేశ్యామ్". పూజా హెగ్డే హీరోయిన్. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ ప్రేమ కావ్యం సంక్రాంతి పండుగకు విడుదల కావాల్సివుంది. కానీ, కరోనా వైరస్ కారణంగా విడుదలను వాయిదావేశారు. రూ.350 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం ఒక రొమాంటిక్ ప్రేమకథ. తాను మనసిచ్చిన ఒక అమ్మాయి జాతకమేమిటో తెలిసిన హీరో, ఆమెను దక్కించుకోవడానికి చేసిన సాహసమే ఈ చిత్రం కథ. 
 
సంక్రాంతి తర్వాత విడుదల చేసేలా ప్లాన్ చేశారు. కానీ, కరోనా తీవ్రత పెరుగుతూ వెళుతుండటంతో ఈ చిత్రాన్ని మరికొంత కాలం వాయాదా వేసేందుకు నిర్మాతలు సాహసం చేయడం లేదు. అప్పటికీ వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే, ఈ విషయాన్ని నిర్మాణ సంస్థల యూపీ క్రియేషన్స్, టి.సిరీస్, గోపికృష్ణ మూవీస్‌లు అధికారికంగా వెల్లడించాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments