కృష్ణంరాజు ఎందుకలా అన్నారు.. ప్రభాస్ ఎందుకు కన్నీరు పెట్టుకున్నారంటే..?

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (16:26 IST)
"సాహో" సినిమా ఫ్రీరిలీజ్ ఫంక్షన్‌లో కృష్ణంరాజు ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాపై ఇప్పటికే జనంలో ఒక ఆతృత ఉంది. ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ సినిమా కోసం కేటాయించడం.. ఆ సినిమా విడుదల తేదీలను మారుస్తూ వచ్చినా ఆ తర్వాత ఆగస్టు నెలాఖరుకు కన్ఫామ్ చేసుకోవడం అభిమానులను సంతోషాన్ని నింపుతోంది.
 
ఇదిలావుంటే 'సాహో' సినిమాపై కృష్ణంరాజు మాట్లాడే సమయంలో ప్రభాస్ ఒక్కసారిగా ఏడ్చారు. మొదటి సాహో టీజర్‌ను విడుదల చేశారు. అప్పుడు నాకు చాలా ఫోన్లు వచ్చాయి. ప్రభాస్ ఇంకొద్దిసేపు కనిపించి ఉంటే బాగుండేదని అభిమానులు చెప్పారు. రెండోసారి పోస్టర్లు బయటకు వచ్చాయి. అవీ సూపర్ అన్నారు. ఇక చివరి టీజర్ అద్భుతమన్నారు. ప్రభాస్‌కు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. సినిమా ఆలస్యంగా తీసినా ఆ సినిమా భారీ విజయాన్నే సాధిస్తుంది.
 
ప్రభాస్ ఎప్పుడు ఏ సినిమాలో చేయాలన్నా ముందుగా రాజమౌళితో మాట్లాడారు. ఆయనకు కథను వినిపిస్తారు. ఆ కథ నచ్చతే వెంటనే సినిమాకు ఓకే అంటారు. మాకు రాజమౌళి కుటుంబానికి మధ్య అనుబంధం, ఆప్యాయత, స్నేహబంధం అలాంటిది అని చెబుతుండగా ప్రభాస్ కన్నీరు ఆపుకోలేక ఏడ్చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments