Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణంరాజు ఎందుకలా అన్నారు.. ప్రభాస్ ఎందుకు కన్నీరు పెట్టుకున్నారంటే..?

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (16:26 IST)
"సాహో" సినిమా ఫ్రీరిలీజ్ ఫంక్షన్‌లో కృష్ణంరాజు ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాపై ఇప్పటికే జనంలో ఒక ఆతృత ఉంది. ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ సినిమా కోసం కేటాయించడం.. ఆ సినిమా విడుదల తేదీలను మారుస్తూ వచ్చినా ఆ తర్వాత ఆగస్టు నెలాఖరుకు కన్ఫామ్ చేసుకోవడం అభిమానులను సంతోషాన్ని నింపుతోంది.
 
ఇదిలావుంటే 'సాహో' సినిమాపై కృష్ణంరాజు మాట్లాడే సమయంలో ప్రభాస్ ఒక్కసారిగా ఏడ్చారు. మొదటి సాహో టీజర్‌ను విడుదల చేశారు. అప్పుడు నాకు చాలా ఫోన్లు వచ్చాయి. ప్రభాస్ ఇంకొద్దిసేపు కనిపించి ఉంటే బాగుండేదని అభిమానులు చెప్పారు. రెండోసారి పోస్టర్లు బయటకు వచ్చాయి. అవీ సూపర్ అన్నారు. ఇక చివరి టీజర్ అద్భుతమన్నారు. ప్రభాస్‌కు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. సినిమా ఆలస్యంగా తీసినా ఆ సినిమా భారీ విజయాన్నే సాధిస్తుంది.
 
ప్రభాస్ ఎప్పుడు ఏ సినిమాలో చేయాలన్నా ముందుగా రాజమౌళితో మాట్లాడారు. ఆయనకు కథను వినిపిస్తారు. ఆ కథ నచ్చతే వెంటనే సినిమాకు ఓకే అంటారు. మాకు రాజమౌళి కుటుంబానికి మధ్య అనుబంధం, ఆప్యాయత, స్నేహబంధం అలాంటిది అని చెబుతుండగా ప్రభాస్ కన్నీరు ఆపుకోలేక ఏడ్చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments