Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ ఆర్‌ కోసం ప్రభాస్ ఏం చేస్తున్నాడో తెలుసా?

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (15:26 IST)
ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కనిపించనున్నారు. జక్కన్న తెరకెక్కనున్నా ఈ చిత్రంలో అలియాభట్ చెర్రీ సరసన నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన నటించేందుకు హాలీవుడ్ భామను ఖరారు చేశాడు.. రాజమౌళి. అయితే అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. తాజాగా ఎన్టీఆర్‌తో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయాలనుకుంటున్నారు.
 
స్వాతంత్య్రం రాకమునుపు జరిగిన కథలో.. విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ - చరణ్ కనిపించనున్నారు. చెర్రీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా విడుదల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారట. ఎందుకంటే ప్రభాస్ ఈ సినిమాలో భాగం కాబోతున్నాడు. 
 
ఎన్టీఆర్.. చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ ప్రేక్షకులను అసలు కథలోకి తీసుకెళతారట. ఈ రెండు పాత్రలను గురించిన వాయిస్ ఓవర్ రాజమౌళి సిద్ధం చేయించాడని సమాచారం. ఈ వాయిస్ ఓవర్‌ను ప్రభాస్‌తో చెప్పిస్తున్నారట. ఈ సినిమాకు ప్రభాస్ వాయిస్ హైలైట్ అవుతుందని యూనిట్ వర్గాల టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

Bengaluru murder: ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments