Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాని బతికిద్దామని ప్ర‌భాస్ వ‌చ్చారు - స్వప్న దత్ కామెంట్స్

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (22:28 IST)
Swapna Dutt
దుల్క‌న్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాగూర్ జంట‌గా న‌టించిన సినిమా సీతారామం. ఈ సినిమా ఈనెల 6న విడుద‌ల‌కాబోతుంది. బుద‌వారంనాడు ప్రీరిలీజ్ వేడుక అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లో జ‌రిగింది. దీనికి ప్ర‌భాస్ ముఖ్య అతిథి. ఈ సంద‌ర్భంగా స్వప్న ద‌త్ మాట్లాడారు.
 
ప్రభాస్ సాధారణంగా బయటకు రారు. ఒకటి మాకోసం వచ్చారు రెండు సినిమాని బతికిద్దామని వచ్చారు. జనాన్ని థియేటర్ కు రప్పించడానికి ఇక్కడకు వచ్చారు` అని స్వ‌ప్న ద‌త్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ కూడా నేను స్వ‌ప్న కోస‌మే వ‌చ్చాను. ఆమె చ‌క్క‌టి సినిమా తీసింది అని తెలిపారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments