Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాని బతికిద్దామని ప్ర‌భాస్ వ‌చ్చారు - స్వప్న దత్ కామెంట్స్

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (22:28 IST)
Swapna Dutt
దుల్క‌న్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాగూర్ జంట‌గా న‌టించిన సినిమా సీతారామం. ఈ సినిమా ఈనెల 6న విడుద‌ల‌కాబోతుంది. బుద‌వారంనాడు ప్రీరిలీజ్ వేడుక అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లో జ‌రిగింది. దీనికి ప్ర‌భాస్ ముఖ్య అతిథి. ఈ సంద‌ర్భంగా స్వప్న ద‌త్ మాట్లాడారు.
 
ప్రభాస్ సాధారణంగా బయటకు రారు. ఒకటి మాకోసం వచ్చారు రెండు సినిమాని బతికిద్దామని వచ్చారు. జనాన్ని థియేటర్ కు రప్పించడానికి ఇక్కడకు వచ్చారు` అని స్వ‌ప్న ద‌త్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ కూడా నేను స్వ‌ప్న కోస‌మే వ‌చ్చాను. ఆమె చ‌క్క‌టి సినిమా తీసింది అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments