Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య వ్యాఖ్యలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన పోసాని (video)

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (14:46 IST)
నందమూరి బాలకృష్ణ ఇటీవల తెలంగాణ సీఏం కేసీఆర్‌ను కలవడానికి వెళ్లిన సినీప్రముఖుల గురించి స్పందిస్తూ... తనని పిలవలేదని.. అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మీటింగ్.. భూములు పంచుకోవడం కోసమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం వివాదస్పదం అయ్యింది.
 
బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ స్పందించారు. బాలయ్య నిజాయితీపరుడు. డబ్బులు కోసం రాజకీయాల్లోకి రాలేదు అంటూనే బాలయ్యకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇంతకీ పోసాని ఏమన్నారంటే... త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కంటున్నారు.
 
అక్కడ సీఎంగా ఉన్నది ఎన్టీఆర్ కాదు. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. వెన్నుపోటు పొడవరు.. పొడుపించుకోరు అన్నారు. అంతటితో ఆగలేదు పోసాని... ఐదేళ్లు కాదు.. మరో పదేళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వై.ఎస్. జగనే ముఖ్యమంత్రి అని చెప్పారు.

పోసాని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన ఈ వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లోను ఇటు సినీ వర్గాల్లోను హాట్ టాపిక్ అయ్యింది. మరి.. పోసాని వ్యాఖ్యలపై బాలయ్య కానీ.. తెలుగుదేశం తమ్ముళ్లు కానీ.. స్పందిస్తారేమో చూడాలి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి మోహం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments