Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీటూపై పూజాహెగ్డే.. అన్యాయం ఎప్పుడు జరిగినా..?

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (11:07 IST)
మీటూపై అగ్ర హీరోయిన్ పూజా హెగ్డే స్పందించింది. ఇప్పటివరకు తనకు అలాంటి అనుభవం ఎదురుకాలేదని చెప్పింది. వేధింపులకు గురవుతున్న మహిళలకు తాను సాయం చేసేందుకు సిద్ధంగా వున్నానని చెప్పింది. ఒక్కొక్కరి అనుభవాల గురించి వింటుంటే మతి పోతుంది. చాలామంది మీకు ఇలాంటి వేధింపులు ఎదురుకాలేదా..? అని అడుగుతున్నారు. అయినా తనకు ఆ అనుభవం లేదని చెప్పింది. 
 
మీటూపై కొందరు మాత్రం దీని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అన్యాయం ఎప్పుడు జరిగినా.. నష్టం పూడ్చలేనిది. ప్రతి రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను అరికట్టడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని పూజా హెగ్డే పిలుపునిచ్చింది.
 
మీటూ ఉద్యమానికి తాను ఎప్పుడో మద్దతు ప్రకటించానని తెలిపింది. ఈ ఉద్యమం కేవలం ఏ ఒక్క అమ్మాయి కోసమో కాదు.. మహిళలందరికీ సంబంధించిన విషయమని పూజా హెగ్డే వ్యాఖ్యానించింది. ఇటీవల పూజా హెగ్డే అరవింద సమేత ద్వారా తన ఖాతాలో హిట్ సినిమాను వేసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments