Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీటూపై పూజాహెగ్డే.. అన్యాయం ఎప్పుడు జరిగినా..?

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (11:07 IST)
మీటూపై అగ్ర హీరోయిన్ పూజా హెగ్డే స్పందించింది. ఇప్పటివరకు తనకు అలాంటి అనుభవం ఎదురుకాలేదని చెప్పింది. వేధింపులకు గురవుతున్న మహిళలకు తాను సాయం చేసేందుకు సిద్ధంగా వున్నానని చెప్పింది. ఒక్కొక్కరి అనుభవాల గురించి వింటుంటే మతి పోతుంది. చాలామంది మీకు ఇలాంటి వేధింపులు ఎదురుకాలేదా..? అని అడుగుతున్నారు. అయినా తనకు ఆ అనుభవం లేదని చెప్పింది. 
 
మీటూపై కొందరు మాత్రం దీని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అన్యాయం ఎప్పుడు జరిగినా.. నష్టం పూడ్చలేనిది. ప్రతి రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను అరికట్టడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని పూజా హెగ్డే పిలుపునిచ్చింది.
 
మీటూ ఉద్యమానికి తాను ఎప్పుడో మద్దతు ప్రకటించానని తెలిపింది. ఈ ఉద్యమం కేవలం ఏ ఒక్క అమ్మాయి కోసమో కాదు.. మహిళలందరికీ సంబంధించిన విషయమని పూజా హెగ్డే వ్యాఖ్యానించింది. ఇటీవల పూజా హెగ్డే అరవింద సమేత ద్వారా తన ఖాతాలో హిట్ సినిమాను వేసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

BJP MP Etela Rajender: రాజధాని లేకపోయినా ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది

మహిళను స్క్రూడ్రైవర్‌తో 18 సార్లు పొడిచి హత్య చేసిన వ్యక్తి.. ఎక్కడ?

హిందువులు యూరిన్ డ్రింకర్స్ - రేపిస్ట్ కల్చర్స్... వజాహత్‌ ఖాన్‌పై ఫిర్యాదు

దమ్ముంటే సస్పెండ్ చేయండి.. మీ అందరి బాగోతాలు వెల్లడిస్తా : రాజాసింగ్ బస్తీమే సవాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments