Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ అంతిమయాత్రలో ఉద్రిక్తత... అభిమానులపై ఖాకీల లాఠీచార్జ్

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (13:08 IST)
సూపర్ స్టార్ కృష్ణ అంతిమ యాత్ర బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు ఆయన అభిమానులో లక్షలాది మంది హైదరాబాద్‌ నగరానికి తరలివచ్చారు. దీంతో పద్మాలయ స్టూడియో పరిసర ప్రాంతాలు కృష్ణ అభిమానులతో నిండిపోయాయి. 
 
అయితే, చివరిచూపు కోసం వచ్చిన ప్రముఖులు, వీఐపీల కోసం అభిమానుల క్యూలైన్‌ను పోలీసులు నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన అభిమానులు స్టూడియో లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. ఈ లాఠీచార్జ్‌లో పలువురు అభిమానులకు రక్తపు గాయాలు అయ్యాయి.
 
కాగా, కృష్ణ పార్థివదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం పురోహితులు పూజలు చేశారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments