Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్ మహారాజా తల్లిపై కేసు.. ఏమైంది..?

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (18:51 IST)
టాలీవుడ్ మాస్ మహారాజా తల్లిపై కేసు నమోదైంది. రవితేజ స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద పుష్కర కాలువను ధ్వంసం చేసిన కేసులో రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మిపై కేసు నమోదైంది. ఇదే కేసులో మర్రిపాకకు చెందిన సంజయ్‌లపై కూడా కేసు నమోదైంది.
 
సర్వే నంబర్ 108, 124లో గల పుష్కర కాలువ, స్లూయిజ్ నిర్మాణ పనులను రాజ్యలక్ష్మి, సంజయ్ లు ధ్వంసం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments