Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో 'బంగార్రాజు' దంపతులు

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (18:05 IST)
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అక్కినేని అమలలు శుక్రవారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ మొక్కులను చెల్లించుకున్నారు. నాగార్జున దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. 
 
శ్రీవారి దర్శనం తర్వాత నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా స్వామి వారి దర్శనానికి రాలేకపోయామని చెప్పారు. అందుకే ఈ రోజు స్వామిని దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందినట్టు చెప్పారు. కొత్త సంవత్సరంలో ప్రపంచ ప్రజలందరికీ మేలు జరగాలని ప్రార్థించినట్టు ఆయన తెప్పారు. 
 
కాగా, అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య కలిసి నటించిన "బంగార్రాజు" చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇందులో రమ్యకృష్ణ, కృతిశెట్టిలు హీరోయిన్లుగా నటించగా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments