Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో 'బంగార్రాజు' దంపతులు

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (18:05 IST)
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అక్కినేని అమలలు శుక్రవారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ మొక్కులను చెల్లించుకున్నారు. నాగార్జున దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. 
 
శ్రీవారి దర్శనం తర్వాత నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా స్వామి వారి దర్శనానికి రాలేకపోయామని చెప్పారు. అందుకే ఈ రోజు స్వామిని దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందినట్టు చెప్పారు. కొత్త సంవత్సరంలో ప్రపంచ ప్రజలందరికీ మేలు జరగాలని ప్రార్థించినట్టు ఆయన తెప్పారు. 
 
కాగా, అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య కలిసి నటించిన "బంగార్రాజు" చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇందులో రమ్యకృష్ణ, కృతిశెట్టిలు హీరోయిన్లుగా నటించగా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

CPI Narayana: చిరంజీవితో భేటీ అవ్వడం అంటే పులికి మేకని అప్పగించినట్లే..

దేశంలోని సురక్షిత నగరాల్లో హైదరాబాద్‌కు ఎన్నో స్థానం?

అక్రమ వలసల అడ్డుకట్టకు కొత్త నిబంధన అమలు : అమెరికా

Sunitha, పులివెందులకు వెళ్లేందుకు భద్రత కావాలి: వైఎస్ సునీత

'బి-నేలమాళిగ’ తెరిచే అంశంపై చర్చ.. తుది నిర్ణయం పూజారులదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments