Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్పీ బాలు కోసం సినీరంగం తరలుతోంది, ఏం చేస్తున్నారంటే?

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (21:59 IST)
ఈ నెల 5వ తేదీ కరోనాతో ఎంజిఎం ఆసుపత్రిలో చేరారు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. మొదట్లో ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నా ఆ తరువాత క్రమేపీ క్షిణించింది. బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలంటూ కోట్లాదిమంది అభిమానులు దేవుళ్ళను ప్రార్థించారు. ప్రార్థిస్తూనే ఉన్నారు.
 
అయితే సినీదిగ్గజాలు మొత్తం ఒకటవుతున్నారు. ఒకే వేదిక నుంచి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థనలు చేయనున్నారు. చెన్నై వేదికగా రేపు సాయంత్రం ఒక కార్యక్రమం జరుగబోతోంది. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉండే ప్రార్థనలు సరిగ్గా ఆరు గంటలకు ప్రారంభమై 6.05కు ముగుస్తుంది.
 
ఈ ప్రార్థనల్లో భారతీరాజా, కమల్ హాసన్, రజినీకాంత్, ఇళయరాజా, ఎ.ఆర్.రెహమాన్‌లు పాల్గొననున్నారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రేమికులు, సినీ అభిమానులు ఇంటి నుంచే ఆ సమయంలో ప్రార్థనలు చేయాలని సినీ దిగ్గజాలు పిలుపునిచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments