Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్పీ బాలు కోసం సినీరంగం తరలుతోంది, ఏం చేస్తున్నారంటే?

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (21:59 IST)
ఈ నెల 5వ తేదీ కరోనాతో ఎంజిఎం ఆసుపత్రిలో చేరారు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. మొదట్లో ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నా ఆ తరువాత క్రమేపీ క్షిణించింది. బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలంటూ కోట్లాదిమంది అభిమానులు దేవుళ్ళను ప్రార్థించారు. ప్రార్థిస్తూనే ఉన్నారు.
 
అయితే సినీదిగ్గజాలు మొత్తం ఒకటవుతున్నారు. ఒకే వేదిక నుంచి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థనలు చేయనున్నారు. చెన్నై వేదికగా రేపు సాయంత్రం ఒక కార్యక్రమం జరుగబోతోంది. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉండే ప్రార్థనలు సరిగ్గా ఆరు గంటలకు ప్రారంభమై 6.05కు ముగుస్తుంది.
 
ఈ ప్రార్థనల్లో భారతీరాజా, కమల్ హాసన్, రజినీకాంత్, ఇళయరాజా, ఎ.ఆర్.రెహమాన్‌లు పాల్గొననున్నారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రేమికులు, సినీ అభిమానులు ఇంటి నుంచే ఆ సమయంలో ప్రార్థనలు చేయాలని సినీ దిగ్గజాలు పిలుపునిచ్చాయి. 

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments