రేవంత్ రెడ్డితో దిగిన ఫోటో షేర్ చేసి ట్రోల్స్‌కు గురైన సురేఖా వాణి

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2023 (23:16 IST)
తెలంగాణ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ప్రచారానికి నాయకత్వం వహించింది. పలువురు తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టులు, టీవీ ప్రముఖులు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పాటల ప్రచార రీల్స్‌ను షేర్ చేస్తున్నారు. 
 
తెలుగు నటి సురేఖా వాణి కుమార్తె, సుప్రీత కూడా అదే చేసింది. అయితే సురేఖా వాణి ట్రోల్స్‌కు గురైంది. దీనిపై ఆమె భావోద్వేగానికి గురైంది. తన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పింది.
 
 అంతకుముందు, సుప్రీత బీఆర్‌ఎస్‌కి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్‌ల కోసం రీల్స్ చేసింది. ఆపై వాటిని  తొలగించి, తన కుమార్తెతో పాటు రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటోను అప్‌లోడ్ చేసి సురేఖా వాణి.. ఆయనను అభినందించింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతిలో బీఆర్‌ఎస్‌ ఓడిపోయిన తర్వాత ఇది జరిగింది.
 
బీఆర్ఎస్ అధికారంలో వుండగా.. ఆ పార్టీకి మద్దతిచ్చి.. ఇప్పుడు అధికారం మారగానే రేవంత్ రెడ్డి ఫోటోను సురేఖ పోస్టు చేసిందని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఆమె అవకాశవాద వ్యక్తి అని ట్రోల్స్ మొదలెట్టారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. నెటిజన్ల ట్రోల్స్‌తో మానసికంగా కుంగిపోయానని తెలిపింది. కొత్త సీఎంను అభినందించడం తప్పుకాదని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments