Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్‌కు ఆస్కార్ అవార్డ్... రుతుక్రమం సమయంలో?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (13:09 IST)
ఆస్కార్ పండుగ మొదలైంది. ఇందులో భారతీయ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు లభించింది. ప్రముఖ నిర్మాత గునీత్‌ మోంగా, రేకా జెహతాబ్చి దర్శకత్వంలో నిర్మించిన 'పీరియడ్‌: ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌' సినిమా ఆస్కార్ న్యాయ నిర్ణేత మనస్సును గెలుచుకుంది. తద్వారా అమెరికాలో జరిగే ఆస్కార్ అవార్డు వేడుకల్లో ఈ అవార్డును ఈ సినిమా గెలుచుకుంది. 
 
భారత్‌లో పలు ప్రాంతాల్లోని అమ్మాయిలు రుతుక్రమం సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులకు మోంగా ఇచ్చిన దృశ్య రూపమే ఈ డాక్యుమెంటరీ. 25 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీని ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ ప్రాంతంలో తెరకెక్కించారు. ఈ  ప్రాంతానికి చెందిన మహిళలు బయోడీగ్రేడబుల్‌ నాప్‌కిన్లు ఎలా తయారు చేస్తారు, వాటిని అతి తక్కువ ధరకు అమ్ముతూ ఇతరులకు ఎలా సాయపడతారని ఈ డాక్యుమెంటరీలో చూపించారు. 
 
ఈ సినిమా ఆస్కార్ గెలుచుకున్న సందర్భంగా దర్శకులు రేకా జెహతాబ్బి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యపై తాను డాక్యుమెంటరీ తీస్తే ఆస్కార్‌ అవార్డు వచ్చిందంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు. దీంతో ఈ సినిమా యూనిట్ మొత్తం హర్షం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఈ డాక్యుమెంటరీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మనీ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే సెలెబ్రిటీలకు రెండేళ్ల జైలు ఖాయం

ఇదేదో పేర్ని నాని చెప్పినట్లు కనబడుతోందే (video)

DK Aruna: తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా: డీకే అరుణ

Hyderabad: ఈ-ఆటో పార్కింగ్ పొరపాటు.. ఎనిమిదేళ్ల బాలుడు మృతి.. ఎలా?

ఆటోలో డిప్యూటీ సీఎం పవన్: మీతో ఇలా పక్కన కూర్చుని ప్రయాణం అస్సలు ఊహించలేదు సార్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

తర్వాతి కథనం
Show comments