Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

దేవీ
బుధవారం, 14 మే 2025 (09:39 IST)
Pawan Kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు దైవభక్తి గురించి చెప్పక్కరలేదు. ముఖ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించాక ప్రతి కదలికను దైవునిపై వేస్తుండడం తెలిసిందే. ఆయన పరమ భక్తుడు. ఇప్పటికే పలు యాగాలు, హోమాలు నిర్వహించారు. ఇటీవలే తన కుమారుడు విదేశాల్లో ప్రమాదానికి గురయినప్పుడు అంబాయాగం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తాజాగా అది కార్యరూపం దాల్చబోతోంది.
 
Pitapuram yagam hording
ప్రణవపీఠాధిపతి, ప్రవచన నిధి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే మే 18(ఆదివారం) ,2025  "పీఠికాపుర క్షేత్ర వైశిష్ట్యం" పై ప్రవచనం (పిఠాపురం, అంబాయాగం, చండీ పారాయణము, 108 సార్లు మణిద్వీప వర్ణన(మూడు రోజులపాటు)  పారాయణము(దేవీ భాగవతం లోని 273  సంస్కృత శ్లోకాలు) జరుగుతుంది. 
 
లోక కళ్యాణార్థం, దేశ సంరక్షణార్థం ఈ యాగం  పిఠాపుర నియోజకవర్గం, చేబ్రోలు గ్రామం లో ఉప ముఖ్యమంత్రి  శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ గారి స్వగృహము లో జరుగుతుంది. పూజ్య గురుదేవులు స్వయంగా మే 18 న అంబాయాగం , చండీ హోమం మరియు మణిద్వీప పారాయణము  లో పాల్గొంటారు. సాయంత్రం పిఠాపుర క్షేత్ర మాహాత్మ్యం పై ప్రవచనం చేస్తారని పిఠాపురంలో హోర్డింగ్ లు కూడా కట్టారు. అబిమానులు ఉత్సాహంగా పాల్గొనున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments