Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ పరుగు హీరోయిన్ షీలా పెళ్లయిపోయింది

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2020 (17:20 IST)
షీలా పెళ్లి
అల్లు అర్జున్ సరసన పరుగు చిత్రంలో నటించిన హీరోయిన్ షీలా వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. ఓ మోస్తరు సక్సెస్ లో వుండగానే నటి షీలా సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె చెన్నైలోని ఈవీపి ఫిల్మ్ సిటీ చైర్మన్ సంతోష్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. 
వీరి వివాహం మార్చి 12న కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుక ఫోటోలను షీలా తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేశారు. కాగా షీలా కౌర్ 2006లో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన రాజు భాయ్ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments