Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ పరుగు హీరోయిన్ షీలా పెళ్లయిపోయింది

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2020 (17:20 IST)
షీలా పెళ్లి
అల్లు అర్జున్ సరసన పరుగు చిత్రంలో నటించిన హీరోయిన్ షీలా వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. ఓ మోస్తరు సక్సెస్ లో వుండగానే నటి షీలా సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె చెన్నైలోని ఈవీపి ఫిల్మ్ సిటీ చైర్మన్ సంతోష్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. 
వీరి వివాహం మార్చి 12న కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుక ఫోటోలను షీలా తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేశారు. కాగా షీలా కౌర్ 2006లో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన రాజు భాయ్ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments