Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నీకు ఒక్కదానికే అది ఉంది... మిగతావారికేవీ?' పరిణితి చోప్రా ఫ్యాన్స్ ట్వీట్స్

బాలీవుడ్ నటి పరిణితి చోప్రా ఎరక్కపోయి ఓ ట్వీట్ చేసి ఇరుక్కుపోయింది. ఆమె చేసిన ట్వీట్ పైన ఆమె అభిమానులు ఆమెను ఇరుకునపెట్టే ప్రశ్నలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే, పరిణితి యువనటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'మేరీ ప్యారీ బ

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (14:26 IST)
బాలీవుడ్ నటి పరిణితి చోప్రా ఎరక్కపోయి ఓ ట్వీట్ చేసి ఇరుక్కుపోయింది. ఆమె చేసిన ట్వీట్ పైన ఆమె అభిమానులు ఆమెను ఇరుకునపెట్టే ప్రశ్నలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే, పరిణితి యువనటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'మేరీ ప్యారీ బిందు' అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. సెట్లో తను షూటింగులో పాల్గొన్న ఫోటోలను కొన్ని పోస్ట్ చేసింది. అందులో ఓ ఫోటో చర్చకు దారి తీసింది. 
 
ముఖానికి మాస్క్ ధరించి ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ... 'సెట్ లో ఫుల్ డస్ట్ ఉంది. క్రూ మొత్తం మాస్క్‌లు ధరించారు. ఇంత అందంగా ఉంది మా ప్రొడక్షన్' అంటూ ఫోటో కింద కామెంట్ పెట్టింది. ఈ ఫోటోను నిశితంగా గమనించిన ఆమె అభిమానులు 'నీకు ఒక్కదానికే అది ఉంది. మిగతావారికేవీ. ఓసారి ఫోటోలు చూడు' అంటూ రీ-ట్వీట్లు చేస్తున్నారు. వారి ప్రశ్నలతో అమ్మడు ఏం చెప్పాలో తెలియక తికమక పడుతోంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments