Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిషకు షాక్... ప్రమోషన్‌కు రాకపోతే.. పారితోషికంలో సగం కట్

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (11:37 IST)
Trisha
త్రిష తాజాగా నటించిన తమిళ చిత్రం పరమపదం విలయాట్టు. ఈ సినిమా విడుదలకు సిద్ధం కావడంతో సినీ బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమానికి త్రిష రాకపోవటంపై సినీ నిర్మాతల మండలి ఫైర్ అయ్యింది. త్రిష ఈ సినిమాలో నటించి ప్రమోషన్ చేయడానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల్లో సినిమా ప్రమోషన్‌కు రాకపోతే.. త్రిష తీసుకున్న పారితోషికంలో సగం వెనక్కి ఇవ్వాలని హెచ్చరించింది. 
 
కాగా, 24 హౌస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానరుపై తిరుజ్ఞానం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పరమపద విళైయాట్టు సినిమాలో త్రిష ప్రధాన పాత్ర పోషించింది. ఈ నెల 28న ఈ సినిమా విడుదల కానుంది. దీంతో ప్రచారంలో భాగంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను చిత్రబృందం చెన్నైలోని సత్యం థియేటర్‌లో నిర్వహించింది. 
 
అయితే ఈ కార్యక్రమానికి నటి త్రిష హాజరు కాలేదు. ప్రధాన పాత్రలో నటిస్తోన్న త్రిషనే ఈ ప్రచారకార్యక్రమంలో పాల్గొనకపోవడంతో చిత్ర బృందం ఆవేదనకు గురైంది. దీంతో ప్రమోషన్‌కు త్రిష రాకపోతే.. త్రిష పారితోషికంలో సగం వెనక్కి ఇవ్వాలని యూనిట్ హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments