Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనామా పేపర్స్ : అజయ్ దేవగన్‌కు విదేశీ షేర్లు... భార్య కజోల్ కూడా భాగస్వామినేనా?

Webdunia
బుధవారం, 4 మే 2016 (13:28 IST)
ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిన పనామా పేపర్స్‌లో తాజాగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, ఆయన భార్య కజోల్ పేర్లు కూడా తాజాగా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా అజయ్‌కు విదేశీ ఖాతాలు ఉన్నట్టు ఆరో విడతగా వెల్లడైన పత్రాల ద్వారా వెల్లడైంది. బ్రిటీష్ వర్జిన్ దీవులకు చెందిన మేర్లీబోన్ ఎంటర్‌టైన్మెంట్ కంపెనీలో అజయ్ వెయ్యి షేర్లను కొన్నట్లు పనామా పత్రాల వెల్లడిలో బహిర్గతమైంది. ఈ కంపెనీకి మోసాక్ ఫొనెస్కా రిజిస్టర్ ఏజెంట్‌గా ఉంది. నైసా యుగ్ ఎంటర్‌టైన్మెంట్ కంపెనీ పేరుతో అజయ్ విదేశీ కంపెనీ షేర్లను కొన్నారు. 
 
ఆ కంపెనీలో ఆయన భార్య కజోల్ కూడా భాగస్వామిగా ఉన్నారు. దీంతో కాజోల్ కూడా విదేశీ ఖాతాలు ఉన్నారనే సందేహం ఉత్పన్నమవుతోంది. మరోవైపు.. 2013లో ఆ కంపెనీకి అజయ్ డైరక్టర్‌గా వ్యవహరించి, 2014లో వైదొలిగారు. దీనిపై అజయ్ దేవగన్ స్పందిస్తూ... ఆర్‌బీఐ నియమావళి ప్రకారమే విదేశీ పెట్టుబడులు పెట్టినట్లు స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ అమితాబ్, ఐశ్వర్యరాయ్‌లకు కూడా విదేశీ అకౌంట్లున్న విషయం తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు.. వార్ రూమ్‌ సిద్ధం చేయండి.. నారా లోకేష్

ప్రపంచ పెట్టుబడిదారుల సమ్మిట్-2025: మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం : జీవీ రెడ్డి రాజీనామా.. టీడీపీకి కూడా...

సంతోషంగా సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్న కుక్కపిల్ల-బాతుపిల్ల (video)

మీ అమ్మాయిని ప్రేమించా, నాకిచ్చేయండి: నీకింకా పెళ్లీడు రాలేదన్న బాలిక తండ్రిని పొడిచిన బాలుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments