Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ సినిమాలపై పాకిస్థాన్ నిషేధం : ఎవరికి నష్టం?

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (14:12 IST)
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం మెరుపుదాడులు నిర్వహించింది. ఈ దాడుల కోసం దాదాపు వెయ్యి కిలోల బాంబులను ఉపయోగించారు. ఈ దాడిలో జైషే మొహ్మద్ సంస్థకు చెందిన 350 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య పరిస్థితులు విషమిస్తున్న తరుణంలో పాకిస్థాన్.. భారతీయ కంటెంట్‌పై నిషేధం విధించింది. ఇక ఏ భారతీయ సినిమా పాకిస్థాన్‌లో విడుదల కాదంటూ పాకిస్థాన్ సమాచార మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా ప్రకటనలు, యాడ్ ఫిల్మ్‌లను కూడా ప్రదర్శించవద్దని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పేర్కొంది. 
 
ఈ నిర్ణయంతో భారతీయ చిత్ర పరిశ్రమకు ఎలాంటి నష్టం వాటిల్లబోదని ఏర్పడదని, నష్టం వాటిల్లేది పాకిస్థాన్‌కేనని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. వ్యాపార వర్గాల సమాచారం ప్రకారం పాకిస్థాన్‌కు వినోదపన్నురూపంలో సుమారుగా రూ.102 కోట్లు వసూలవుతోంది. ఈ నిర్ణయం వలన ఆ ఆదాయానికి గండి పడనుందని విశ్లేషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments