Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు - పాడె మోసిన ఓంకార్ బ్రదర్స్

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (14:47 IST)
ఇటీవల కరోనా వైరస్ బారినపడి మృత్యువాతపడిన సినీ నృత్యదర్శకుడు శివశంకర్ మాస్టర్ అత్యంక్రియలు సోమవారం ముగిశాయి. హైదరాబాద్, పంజాగుట్టలోని మహాప్రస్థానంలో ఈ అంత్యక్రియలను పూర్తిచేశారు. ఈ అంత్యక్రియల్లో ఓంకార్ సోదరులైన ఓంకార్, అశ్విన్‌లు పాల్గొని శివశంకర్ మాస్టర్ పాడెను మోశారు. 
 
ఓంకార్‌కు శివశంకర్ మాస్టారుతో ప్రత్యేక అనుబంధం వుంది. 'ఆట' డ్యాన్స్ షోతో వీరిద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. దీంతో యాంకర్ ఓంకార్ ఈ అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. ఇందులో ఓంకార్ సోదరుడు అశ్విన్ కూడా పాల్గొని ఆయన పాడె మోశారు. 
 
కాగా, శివశంకర్ మాస్టార్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే, ఆయన భార్య కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. దీంతో ఆయన చిన్నకుమారుడు అజయ్ కృష్ణ శివశంకర్ మాస్టార్‌కు అంత్యక్రియలు పూర్తిచేశారు. 

సంబంధిత వార్తలు

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments