పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

ఠాగూర్
గురువారం, 4 సెప్టెంబరు 2025 (23:22 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం "ఓజీ" (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). ఈ నెల 25వ తేదీన విడుదలకానుంది. సుజీత్ దర్శకుడు. డీవీవీ దానయ్య నిర్మాత. అయితే, ఈ చిత్రం టిక్కెట్ల విక్రయం అపుడే మొదలైంది. ఈ సినిమా టిక్కెట్ ధర ఏకంగా రూ.5 లక్షలు పలికింది. 
 
'నా సేన కోసం నా వంతు' సభ్యులు సందీప్ ధనపాల, అరవింద్ పీసపాటిలు.. నైజా తొలి టిక్కెట్ వేలం వేశారు. టీమ్ పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా బృందం ఈ టిక్కెట్‌ను రూ.5 లక్షలకు దక్కించుకుంది. ఆ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ నాగబాబును కలిసి డీడీని అందజేశారు. 
 
ఈ సందర్భంగా టీమ్ పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా బృందాన్ని, సందీప్, అరవింద్‌లను నాగబాబు ప్రత్యేకంగా అభినందించారు. వీరంతా వివిధ హోదాల్లో పనిచేస్తూనే సమయం, అవకాశం లభించినపుడు పార్టీ బలోపేతం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమని నాగబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments