Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమంతం చేసుకున్న "నువ్వు నేను" హీరోయిన్

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (18:57 IST)
కొన్నేళ్ళ క్రితం తెలుగులో వచ్చిన చిత్రం "నువ్వు నేను". ఈ చిత్రంలో అనిత హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ఈమె పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో వెండితెరకు దూరమైంది. ఈ క్రమంలో 2013లో రోహిత్ రెడ్డిని వివాహమాడిన ఆమె, దాదాపు ఏడేళ్ల తర్వాత తమ బిడ్డను స్వాగతించనుంది.
 
తాజాగా జరిగిన సీమంతం చిత్రాలను అనిత నెట్టింట పోస్ట్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. తనకు ఓ పెద్ద బేబీ పుట్టబోతున్నాడని ఆమె పెట్టిన కామెంట్‌కు లైక్స్ వెల్లువెత్తుతున్నాయి. తన కడుపులో బిడ్డ కుడివైపునకు ఎక్కువగా కదులుతున్నాడని, ఈ ఫోటోల్లో చూడవచ్చని కూడా అనిత చెప్పింది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments