Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమంతం చేసుకున్న "నువ్వు నేను" హీరోయిన్

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (18:57 IST)
కొన్నేళ్ళ క్రితం తెలుగులో వచ్చిన చిత్రం "నువ్వు నేను". ఈ చిత్రంలో అనిత హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ఈమె పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో వెండితెరకు దూరమైంది. ఈ క్రమంలో 2013లో రోహిత్ రెడ్డిని వివాహమాడిన ఆమె, దాదాపు ఏడేళ్ల తర్వాత తమ బిడ్డను స్వాగతించనుంది.
 
తాజాగా జరిగిన సీమంతం చిత్రాలను అనిత నెట్టింట పోస్ట్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. తనకు ఓ పెద్ద బేబీ పుట్టబోతున్నాడని ఆమె పెట్టిన కామెంట్‌కు లైక్స్ వెల్లువెత్తుతున్నాయి. తన కడుపులో బిడ్డ కుడివైపునకు ఎక్కువగా కదులుతున్నాడని, ఈ ఫోటోల్లో చూడవచ్చని కూడా అనిత చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోడీ గారూ.. సమయం ఇవ్వండి.. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించాలి : సీఎం స్టాలిన్

లోక్‌సభ ముందుకు వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు!!

నెల వేతనం రూ.15 వేలు.. రూ.34 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు - ఐటీ శాఖ వింత చర్య!!

నిత్యానంద మృతి వార్తలు - వాస్తవం ఏంటి? కైలాసం నుంచి అధికార ప్రకటన!

రతన్ టాటా ఔదార్యం : తన ఆస్తుల్లో దాతృత్వానికే సింహభాగం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments