తెలుగు భాష వాడి.. తెలుగు నెత్తురు వేడి.. దేశమంతా తెలియాలి (Video)

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (12:40 IST)
నందమూరి తారక రామారావు బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్‌లో భాగంగా ''కథానాయకుడు'' పేరిట సినీ ప్రస్థానం.. ''మహానాయకుడు''గా ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం విడుదల కానున్న సంగతి తెలిసిందే.


తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన ఎన్టీఆర్.. తెలుగువారి కోసం పోరాటం చేసే ప్రోమో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ కథానాయకుడు ప్రోమో-4ను సినీ యూనిట్ విడుదల చేసింది. 
 
తొలుత తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాస్‌ను ఆధారంగా పనిచేస్తుంది. ఆపై హైదరాబాదుకు తెలుగు ఇండస్ట్రీ మారింది. ఇలా మద్రాసు నుంచి హైదరాబాదుకు తెలుగు సినీ ఇండస్ట్రీని మార్చడంలో ఏఎన్నార్, ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు. 
 
తాజాగా విడుదలైన ప్రోమోలో తెలుగు సినీ ఇండస్ట్రీ కోసం ఎన్టీఆర్.. తెలుగు వారిని మద్రాసి అని ఎలా అంటారు. తెలుగువారికి సంస్కృతి, భాష వుందని ఎన్టీఆర్ ఈ ప్రోమోలో చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక ఎన్టీఆర్ బయోపిక్‌లో ఏఎన్నార్‌గా సుమంత్ నటిస్తున్నాడు. ఈ సందర్భంగా తెలుగు భాష వాడి.. తెలుగు నెత్తురు వేడి.. దేశమంతా తెలియాలంటూ.. ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. 
 
ఈ ప్రోమోలో తెలుగువారి కోసం ఎన్టీఆర్ పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. కాగా.. ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి తొమ్మిదో తేదీన రిలీజ్ కానుంది. తాజాగా ఎన్టీఆర్ ప్రోమో 4ను ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments