Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌ర్మ నిర్ణ‌యంతో షాక్‌లో ల‌క్ష్మీపార్వ‌తి... ఏమైంది?

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (14:06 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ టైటిల్‌తో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి లక్ష్మీ పార్వతి అతిథిగా కూడా పాల్గొనడం తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ జీవితంలో జ‌రిగిన కొన్ని ముఖ్య సంఘ‌ట‌నలను చూపించనున్నానని వ‌ర్మ‌ ప్రకటించారు. 
 
ఈ సినిమా తీసేందుకు వ‌ర్మ‌కు లక్ష్మీ పార్వతి నుంచి అనుమతి తీసుకోవడమే కాకుండా, మొత్తం స్క్రిప్ట్‌ను ఆమెకు చదివి వినిపిస్తానని మాట ఇచ్చారు కూడా. అయితే... ఇంతలోనే వ‌ర్మ‌ మనసు మార్చకున్నాడ‌ట‌. ఆ స్క్రిప్ట్‌ను ఎవరికీ వినిపించాల్సిన అవసరం లేద‌ంటున్నాడు. దీంతో స్ర్కిప్ట్ వినిపిస్తాడ‌ని ఎదురుచూసిన‌ లక్ష్మీ పార్వతి షాక్ అయ్యింద‌ట‌. ఈ క‌థ‌కు కొత్త‌వాళ్లు అవ‌స‌రం. ఎలాంటి ఇమేజ్ ఉండ‌కూడదు. అందుచేత కొత్త‌వాళ్లుతోనే తెర‌కెక్కిస్తున్నాను అని చెప్పారు. మ‌రి.. ల‌క్ష్మీ పార్వ‌తిని ఇందులో ఎలా చూపిస్తాడో ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments