Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌ర్మ నిర్ణ‌యంతో షాక్‌లో ల‌క్ష్మీపార్వ‌తి... ఏమైంది?

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (14:06 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ టైటిల్‌తో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి లక్ష్మీ పార్వతి అతిథిగా కూడా పాల్గొనడం తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ జీవితంలో జ‌రిగిన కొన్ని ముఖ్య సంఘ‌ట‌నలను చూపించనున్నానని వ‌ర్మ‌ ప్రకటించారు. 
 
ఈ సినిమా తీసేందుకు వ‌ర్మ‌కు లక్ష్మీ పార్వతి నుంచి అనుమతి తీసుకోవడమే కాకుండా, మొత్తం స్క్రిప్ట్‌ను ఆమెకు చదివి వినిపిస్తానని మాట ఇచ్చారు కూడా. అయితే... ఇంతలోనే వ‌ర్మ‌ మనసు మార్చకున్నాడ‌ట‌. ఆ స్క్రిప్ట్‌ను ఎవరికీ వినిపించాల్సిన అవసరం లేద‌ంటున్నాడు. దీంతో స్ర్కిప్ట్ వినిపిస్తాడ‌ని ఎదురుచూసిన‌ లక్ష్మీ పార్వతి షాక్ అయ్యింద‌ట‌. ఈ క‌థ‌కు కొత్త‌వాళ్లు అవ‌స‌రం. ఎలాంటి ఇమేజ్ ఉండ‌కూడదు. అందుచేత కొత్త‌వాళ్లుతోనే తెర‌కెక్కిస్తున్నాను అని చెప్పారు. మ‌రి.. ల‌క్ష్మీ పార్వ‌తిని ఇందులో ఎలా చూపిస్తాడో ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments