Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ బాబు పైన ఫైర్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..!

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (19:31 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుపై యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వీరిద్ద‌రు మంచి ఫ్రెండ్స్. మ‌హేష్ బాబు న‌టించిన భ‌ర‌త్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి యంగ్ టైగ‌ర్ ఎన్టీర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వ్వ‌డం. ఈ వేడుక జ‌రిగిన‌ప్ప‌టి నుంచి మ‌హేష్ బాబు - ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింది అని వార్త‌లు వ‌చ్చాయి కానీ.. ఇప్పుడు జ‌రుగుతోన్న సంఘ‌ట‌న‌లు చూస్తుంటే.. ఇది నిజం కాద‌ని తెలుస్తుంది.
 
ఇంత‌కీ విష‌యం ఏంటంటే... మ‌హేష్ బాబు అమెరికాలో మ‌హ‌ర్షి షూటింగ్ పూర్తి చేసుకుని దీపావ‌ళి ముందు రోజు హైద‌రాబాద్ వ‌చ్చాడు. వ‌చ్చిన త‌ర్వాత విజ‌య్ న‌టించిన స‌ర్కార్ సినిమా చూసాడు. ఈ సినిమాకి టాక్ అంత‌గా లేదు కానీ... మ‌హేష్ బాబు మాత్రం స‌ర్కార్ సూప‌ర్ అంటూ టీమ్ పైన ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. 
 
ఇదే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి మండింది. ఎందుకంటే.. ఎన్టీఆర్ అర‌వింద స‌మేత చిత్రం గురించి ఒక్క ట్వీట్ కూడా వేయ‌ని మ‌హేష్ త‌మిళ చిత్రం గురించి మాత్రం ట్వీట్ వేయ‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో మ‌హేష్ పైన ఫైర్ అవుతున్నారు. మ‌రి.. దీనిపై మ‌హేష్ స్పందిస్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments