Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ ఎన్టీఆర్ భార్యకు భారీ పారితోషికం...

స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా, నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (15:10 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా, నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
అయితే, ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణిగా అంటే బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోంది. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. స్టార్ ఇమేజ్ ఉన్న విద్యాబాలన్ సాధారణంగానే సినిమాకు ఎక్కువ పారితోషకం తీసుకుంటారనే విషయం తెలిసిందే. కానీ ఎన్టీఆర్ సినిమా విషయంలో మాత్రం ఆ పారితోషకం భారీ స్థాయిలో కాదట అతి భారీ స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం మేరకు విద్య సుమారు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని, చిత్ర నిర్మాతలు కూడ ఆమె నటనా ప్రావీణ్యాన్ని, స్టార్ స్టేటస్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ మొత్తం ఇచ్చేందుకు అంగీకరించారని తెలుస్తోంది. దీన్నిబట్టి బాలకృష్ణ, క్రిష్‌లు సినిమాను ఏ స్థాయిలో రూపొందిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments