Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌తో మొబైల్ కంపెనీ డీల్... అలా పడుకుని కలల ప్రపంచంలోకి...

ఎప్పుడూ రకుల్, సమంత, శృతిహాసన్‌లేనా.. ఏం.. మేము పనికిరామా? మేము వాడటం లేదా.. ఎందుకు ఎప్పుడు వాళ్ల వెంటే పడతారు.. అంటూ ఐఫా అవార్డుల కార్యక్రమంలో మొబైల్ కంపెనీలను కామెడీగానే ఓ రేంజిలో ఆటాడేసుకున్నాడు విక్టరీ వెంకటేష్. కాకతాళీయమో, బాహుబలి మేనియాని క్యాష

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (16:15 IST)
ఎప్పుడూ రకుల్, సమంత, శృతిహాసన్‌లేనా.. ఏం.. మేము పనికిరామా? మేము వాడటం లేదా.. ఎందుకు ఎప్పుడు వాళ్ల వెంటే పడతారు.. అంటూ ఐఫా అవార్డుల కార్యక్రమంలో మొబైల్ కంపెనీలను కామెడీగానే ఓ రేంజిలో ఆటాడేసుకున్నాడు విక్టరీ వెంకటేష్. కాకతాళీయమో, బాహుబలి మేనియాని క్యాష్ చేసుకునే ప్రయత్నమో కానీ ఆ ఫంక్షన్ జరిగిన కొన్ని రోజులకే ఇప్పుడు ఇంటర్నేషనల్ టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ఓ ప్రముఖ మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు.
 
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్‌కోహ్లి, అలియాభట్ వంటి స్టార్లతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న జియోనీ ఇప్పుడు ప్రభాస్‌తో డీల్ కుదుర్చుకుంది. భారతదేశ విపణిలోకి అడుగుపెట్టిన 5 సంవత్సరాల్లోనే సుమారు కోటి మందికి పైగా వినియోగదారులను పొందినందుకు ఆనందంగా ఉందని, ప్రభాస్‌తో ఒప్పందంతో మార్కెట్లో తమ వాటా స్థాయి పెరిగే అవకాశాలు మరింత ఎక్కువయ్యాయని జియోనీ ఇండియా సీఈవో, ఎండీ అర్వింద్‌ ఆర్‌ వోహ్ర తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments