Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలంలో నమ్రత ఏం చేస్తున్నారో..?

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (20:10 IST)
సూపర్‌ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ నమ్రత తాజాగా ఓ వీడియోను షేర్‌ చేశారు. హైదరాబాద్‌లోని తమ ఫాంలో పర్యటిస్తున్న వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ అభిమానులతో పంచుకున్నారు. నమ్రత వారి పొలంలో పండిన బేబీ టమాట, ఎర్ర మిరపకాయలు, పత్తి, బెండకాయ తోటలను చూపిస్తూ మురిసిపోయారు. 
 
అంతేగాక కోసిన వరిపంట చూపిస్తూన్న వీడియోకు.. 'పొలంలో పండిన వాటి కంటే తాజా కూరగాయలు ఇంకేముంటాయి. ఐ లవ్‌ ఇట్‌' అనే క్యాప్షన్‌ను జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments