Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెక్ బౌన్స్ కేసులో సింధూరపూవె చిత్ర నిర్మాతకు ఐదేళ్ళ జైలు!

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (13:53 IST)
'సింధూరపూవే', 'కరుప్పు రోజా', 'ఊమై విళిగల్‌', 'కావ్య తలైవన్', 'ఇనైంద కైగళ్‌' వంటి భారీ చిత్రాలను నిర్మించిన అగ్ర నిర్మాత అబావానన్. ఆయన నిర్మించిన డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగువారికి సుపరిచితమే. కాగా ఈ నిర్మాత ఇప్పుడు బ్యాంక్ స్కామ్‌లో పట్టుబడ్డారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. బ్యాంక్‌ అధికారులతో చేయి కలిపి చెక్కు వసూళ్ల రాయితీలో అవినీతికి పాల్పడ్డారన్న కేసులో సీనియర్‌ నిర్మాత అబావాననకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రూ.2.40 కోట్ల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 
 
కాగా ఈ కేసులో పాల్పడ్డ ఇద్దరు బ్యాంక్‌ అధికారులకు ఒక్కొక్కరికి మూడేళ్లు జైలు శిక్ష, రూ.25లక్షల చొప్పున అపరాధం విధించించి కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. 1999వ సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్కుల రాయితీ అవినీతిపై చెన్నై సీబీఐ కోర్టు కేసు నమోదు చేసి, విచారణ జరిపింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments