వక్షోజాల సైజు కొలతలు చెప్పమన్నారు... నెటిజన్లపై నివేదా థామస్ ఫైర్

Webdunia
ఆదివారం, 10 నవంబరు 2019 (11:24 IST)
టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ నెటిజన్లపై మండిపడ్డారు. తనను అసభ్యకరమైన ప్రశ్నలు అడిగి వేధించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్షోజాలు, పిరుదుల కొలతలు చెప్పమని వేధించారని వాపోయారు. దీంతో ఆమె తన చాటింగ్‌ను ఆపివేశారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్న విషయం తెల్సిందే. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నివేదా థామస్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో సరదాగా అభిమానులతో చాట్ చేసే అలవాటు ఉంది. ఇదే అదునుగా భావించిన పలువురు నెటిజన్లు ఆమెను అసభ్యకరమైన ప్రశ్నలు వేశారు. వాటికి సమాధానం చెప్పలేక... తనతో చాట్ చేయడానికి సమయం కేటాయించిన వారంద‌రికి కృతజ్ఞతలు అంటూ ఆమె చాటింగ్‌ను ఆపేశారు. 
 
చాలా మంది ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానం ఇచ్చానని, కొందరు అడిగిన అస‌భ్య‌క‌ర ప్ర‌శ్న‌లు తనను చాలా ఇబ్బంది పెట్టాయని ఆమె తెలిపింది. నెటిజన్లు చాట్ చేసేది మ‌నిషితోనే అనే విష‌యం మ‌రచిపోవద్దని, అంద‌రికి మ‌ర్యాద ఇవ్వాలని నివేదా థామస్ కోరింది. త్వ‌ర‌లో మ‌ళ్లీ క‌లుద్దాం అటూ గుడ్ బై చెప్పేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments